April 19, 2026
భూభారతి చట్టంపై ఏలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో 100% బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం...
దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి దొంగతనాల నియంత్రణకు...
జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది పర్యాటకులు గాయపడ్డారు. అనంతనాగ్ పహాల్గాం లో ఈ...
ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగియనుందని ఆర్ఐవో నరసింహం తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇకపై గడువు...
శ్రీకాకుళం జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి...
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి.ఈ ఘటన సోమవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  గోపాల్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి...