April 24, 2026
నాసిరకం పనులతో గత ప్రభుత్వం ప్రాజెక్టులను నాశనం చేసిందన్న ఉత్తం వేల కోట్లు అప్పులు తెచ్చి నిర్మించారని మండిపాటు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం...
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మే ఆరు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది....
బటన్ నొక్కకుండా నేరుగా లబ్దిదారులను కలుస్తానన్న సీఎం, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో మచ్చకార భరోసా ప్రారంభం. రామగిరి హెలికాప్టర్ ఘటనలో పైలట్ కు...
ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవర్ హుసేన్ రాణ విచారణకు సహకరించకుండా తప్పించుకున్న రీతిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. పోలీసులు దాదాపుఎనిమిది గంటల...
AP: ఆంధ్రప్రదేశలో ఏప్రిల్ 25 నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ...
హైదరాబాద్ మెట్రో రైల్ నష్టాల్లో నడుస్తోంది.ఎల్అండ్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) ప్రజారవాణాలో మంచి గుర్తింపు పొందింది. అయినప్పటికీ ప్రారంభం...