April 30, 2026
హైద‌రాబాద్‌: ట్రేడ్ వార్‌లో సుంకాల‌తో ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్న అమెరికా, చైనా దేశాలు..ఎట్ట‌కేల‌కు చ‌ర్చల‌కు మొగ్గుచూపిన విష‌యం తెలిసిందే. బీజింగ్‌తో టారిఫ్‌ల‌పై చ‌ర్చిండానికి...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగినరోజు అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పహాల్గాం దాడి తర్వాత తీసుకునే ప్రతి చర్యకు తాము...
అమరావతి రాజధాని పనుల పునర్మిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయల పనులకు...
అమరావతి ఆంధ్రుల రాజధాని గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని హామీ ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి రైతులు గత...
హైద‌రాబాద్‌: భారత్‌ సముద్రయాన భద్రత కోసం 131 మిలియన్‌ డాలర్ల విదేశీ సైనిక విక్రయానికి (ఎఫ్‌ఎంఎస్‌) అమెరికా ఆమోదం తెలిపింది. అధునాతన సీ...
హైద‌రాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో..పాక్‌పై ప‌లు దౌత్య‌ప‌ర‌మైన అంశాల‌పై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. భార‌త్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు జీర్ణ‌యించుకోలేక దాయాది నేతలు కారుకూత‌లు...
హైద‌రాబాద్‌: గురువారం గాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడిలో 31 మంది మృతి చెందినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇక శుక్రవారం తెల్లవారుజామున...