ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమరావతికి రానున్నారు. రాజధాని పనులతో పాటు వివిధ పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని పనులను జాతికి...
* కొంగొత్త ఆశలతో వాస్తవానికి 2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది....
పాకిస్థాన్ ప్రభుత్వం మహమ్మద్ ఆసిమ్ మాలిక్ను ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలతో నియమించినట్లు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ...
ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని కోరుకునే వారికి గుడ్ న్యూస్. భారత సైన్యంలో్ ఇంటర్న్ షిప్ చేసేందుకు నోటిఫికేషన్ న విడుదల చేసింది....
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం అమ్మకాల్లో...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ భవన్ లో జరిగే కాంగ్రెస్...
రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం మరో నాలుగు రోజులు పాటు అక్కడక్కడా వర్షాలు...
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పదో తరగతి,...
నిన్న ప్రముఖ న్యాయవాది లాల్ చౌహాన్ ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయని,...
ఆంధ్రప్రదేశ్ లో నేడు మన్యం ప్రాంతం బంద్ కు పిలుపు నిచ్చారు. అక్కడి నిరుద్యోగులు తమకు ప్రత్యేక డీఎస్సీ కావాలని కోరుతున్నారు. ప్రత్యేక...
