ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగినరోజు అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పహాల్గాం దాడి తర్వాత తీసుకునే ప్రతి చర్యకు తాము...
Andhra Pradesh News
Andhra Pradesh News
అమరావతి రాజధాని పనుల పునర్మిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయల పనులకు...
అమరావతి ఆంధ్రుల రాజధాని గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని హామీ ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి రైతులు గత...
సింహాచలం దేవాలయంలో జరిగిన ప్రమాదంపై అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల ఒత్తిడి మేరకే తాను గోడను నిర్మించానని కాంట్రాక్టరు చెప్పడంతో అధికారులే...
విశాఖ వాసులకు మరొక గుడ్ న్యూస్ నేడు అందనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖలో మరో ప్రాజెక్టు నేడు ప్రారంభం...
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమరావతికి రానున్నారు. రాజధాని పనులతో పాటు వివిధ పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని పనులను జాతికి...
* కొంగొత్త ఆశలతో వాస్తవానికి 2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది....
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం అమ్మకాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో నేడు మన్యం ప్రాంతం బంద్ కు పిలుపు నిచ్చారు. అక్కడి నిరుద్యోగులు తమకు ప్రత్యేక డీఎస్సీ కావాలని కోరుతున్నారు. ప్రత్యేక...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. గన్నవరం పార్టీ కార్యాలయంలై దాడి...
