Skip to content
- బటన్ నొక్కకుండా నేరుగా లబ్దిదారులను కలుస్తానన్న సీఎం, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో మచ్చకార భరోసా ప్రారంభం.
- రామగిరి హెలికాప్టర్ ఘటనలో పైలట్ కు రెండోసారి నోటీసులు, మే 1 లేదా రెండవ తేదీన విచారణకు రావాలన్న పోలీసులు.
- మధ్యం కేసులో మేఆరు వరకు సజజల శ్రీధర్ రెడ్డికి రిమాండ్, విజయవాడ జైలుకు తరలించిన సిట్ అధికారులు.
- పాక్లో ఉగ్ర శిక్షణ పొంది పహల్గాలో పర్యాటకులకు మరణ శాసనం, ముష్కరుడు అహ్మద్ తోకర్ గురించి వెలుగులోకి కీలక విషయాలు.
- హర్యాణలోని నూహు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యాన్ డీకొని ఏడుగురు పారిశ్య కార్మికుల దుర్మరణం.
Related