October 7, 2025

KKumar

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. ఈ ఆర్థిక సంవత్సరం విద్యుత్తు ఛార్జీలు పెంపుదల లేదని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి తెలిపింది....
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదనే చెప్పాలి. గత మూడు రోజుల నుంచి...
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో ఎనిమిది మంది మరణించారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్ కు తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు వివరాలు మాత్రమే...
నేడు అక్షర తృతీయ. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం శుభసూచమని అంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని ఎక్కువ...
సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా మూడు వందల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు...
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలి మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ...
సింహాచలంలో జరిగిన ప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రభుత్వం మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల...